Ruhani Sharma : చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రుహానీ శర్మ. ఈ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది . ఇటీవలే శ్రీనివాస్ అవసరాలతో కలిసి నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో మెరిసింది. ఏ చిత్రం కూడా ఈ అమ్మడికి తెలుగులో మంచి ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో బాలీవుడ్పై కన్నేసింది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని విక్రాంత్ మెస్సీతో కలిసి చేస్తోంది రుహానీ శర్మ. కొత్త డైరెక్టర్ దేవాంగ్ భావ్సర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది.
రుహానీ శర్మ టాలీవుడ్లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకు గ్లామర్ని ఎరగా వేస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేలా కవ్వించింది. కానీ ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. అయితే ప్రస్తుతం సినిమాలు అవకాశాలు రుహానీకి పెద్దగా రావడం లేదు. కానీ ఈ అమ్మడి సోయగాలు కుర్రాళ్లకి మతులు పోయేలా చేస్తున్నాయి. ఈమె పోజులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తున్నాయి రుహానీ లేటెస్ట్ గ్లామర్ చిత్రాలు. ఎద అందాలతో ఈ అమ్మడు చేస్తున్న అందాల రచ్చ కుర్రకారుకి మతులు పోగొడుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది రుహానీ శర్మ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రయత్నాల్లో కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ ఓ సినిమా కూడా చేస్తోంది. కెరీర్ లో పెద్ద టర్నింగ్ కోసం ఎదురు చూస్తోంది. అందుకోసం సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతోంది రుహానీ శర్మ. మరి ఈ అమ్మడి అందాలను కరుణించి ఏ దర్శకుడైనా ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ ఇస్తాడా, వాటితో రుహానీ పెద్ద హీరోయిన్గా మారుతుందా.. అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…