Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ సినిమాల కన్నా తన అందాల ఆరబోతతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి కూతురిగా ధడక్ అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. అనంతరం గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం రూహీ అనే సినిమా చేసింది. అయితే.. ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం మలయాళంలో హిట్ అయిన హెలెన్ హిందీ రీమేక్లో నటిస్తోంది. అయితే అందాల ఆరబోతతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్న జాన్వీ కపూర్.. బాలీవుడ్ కిమ్ కర్దాషియన్ అంటూ కూడా ఆమెను ట్రోల్ చేశారు. అయినప్పటికీ జాన్వీ కపూర్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇక తాజాగా ఫిలిం ఫేర్ కోసం ఈ అమ్మడు ఎద అందాలని అప్పనంగా ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది. జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ లుక్స్ కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హంగామా ఇటీవల మాములుగా లేదు. వరుస సినిమాలు, ఫొటో షూట్స్తో నానా రచ్చ చేస్తోంది. ఈ అమ్మడికి బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండతో నటిస్తుందంటూ పుకార్లు రాగా, ఇటీవల స్పందించింది. ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. నేను ఒక సంతకం చేస్తే.. నేను కానీ నా ప్రొడక్షన్ హౌస్ కానీ దానిని అఫిషియల్గా ప్రకటిస్తాము.. అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్కు చెందిన ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…