RRR Movie : ఇండియన్ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై అభిమనుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరో వైపు ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నేపథ్యంలో ప్రమోషన్స్ని భారీగా చేస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంత పెద్ద సినిమా ప్రమోషన్ కోసం టీమ్ అంతా దేశం మొత్తం చుట్టేయాల్సిన అవసరం ఏర్పడింది. అవసరం మేర ఇతర భాషల బిగ్ స్టార్స్ ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ముంబైలో కుమారుడు కార్తికేయతో రాజమౌళి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. మరి ముంబైలో జక్కన్నకు పనేంటి ? అంటే.. సల్మాన్ ని ప్రమోషన్ కోసం ఆహ్వానించాలని కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ కి బాలీవుడ్ మార్కెట్ కీలకం కాబట్టి అక్కడ ముందుండి సల్మాన్ ప్రమోట్ చేస్తే కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఉచితంగానే లభిస్తుంది. అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇందులో నిజం ఎంత ? అన్నది తేలాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో `భజరంగి భాయిజాన్` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ముందుగా జక్కన్నకే దక్కింది. బాహుబలి షూటింగ్తో బిజీగా ఉన్న నేపథ్యంలో జక్నన్న ఆ సినిమా చేయలేకపోయాడు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…