Rashmi Sudheer : బుల్లితెరపై మోస్ట్ ఎంటర్ టైనింగ్ కపుల్ ఎవరు అంటే యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ అనే విషయం స్సెషల్ గా చెప్పక్కర్లేదు. వీరి యాంకరింగ్ కి తోడుగా ఈ జంట కెమిస్ట్రీ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసే ప్రోగ్రామ్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు వీరి జంట అంటే ప్రత్యేకమైన అభిమానం. కామెడీ చేస్తూ.. ప్రేక్షకుల్ని నవ్వించే వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని ఎంతోమంది అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
అలాగే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తరచూ ఏవో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ లో సైతం రష్మి, సుధీర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ ఎలా ఉంటారో తెలీదు గానీ.. ఆన్ స్క్రీన్ లో మాత్రం సుధీర్, రష్మీలను చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఎన్ని ప్రోగ్రామ్స్ లో వీరి ప్రేమ గురించి గాసిప్స్ వచ్చినా.. తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వచ్చే వార్తల్ని కొట్టిపడేస్తుంటారు.
కానీ టీవీ ఛానల్స్ వాళ్ళు మాత్రం తమ రేటింగ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లో రష్మి, సుధీర్ లకు పెళ్ళి చేశారు. అలాగే రీసెంట్ గా జరిగిన ఓ ప్రోగ్రామ్ లో కూడా రష్మి తన ప్రేమను ప్రదర్శిస్తూ.. సుధీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. కానీ లాస్ట్ లో మాత్రం తను సుధీర్ ను లవ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో కొన్ని వార్తలతోపాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు.. రష్మీ, సుధీర్ లు ఎంగేజ్ మెంట్ ఎప్పుడూ చేసుకున్నారని షాక్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు నెట్టింట్లో తెగ వెతుకులాట మొదలు పెట్టారు. ఈ ఫోటోలు కూడా ఓ ప్రోగ్రామ్ కి సంబంధించినవి మాత్రమేననే.. ఆన్ స్క్రీన్ కోసమే ఈ జంట ఇలా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఏది ఏమైనా సుధీర్, రష్మీలు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైతే బాగుంటుంది.. అనేది అందరి అభిప్రాయం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…