Rashmi Sudheer : బుల్లితెరపై మోస్ట్ ఎంటర్ టైనింగ్ కపుల్ ఎవరు అంటే యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ అనే విషయం స్సెషల్ గా చెప్పక్కర్లేదు. వీరి యాంకరింగ్ కి తోడుగా ఈ జంట కెమిస్ట్రీ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసే ప్రోగ్రామ్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు వీరి జంట అంటే ప్రత్యేకమైన అభిమానం. కామెడీ చేస్తూ.. ప్రేక్షకుల్ని నవ్వించే వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని ఎంతోమంది అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
అలాగే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తరచూ ఏవో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ లో సైతం రష్మి, సుధీర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ ఎలా ఉంటారో తెలీదు గానీ.. ఆన్ స్క్రీన్ లో మాత్రం సుధీర్, రష్మీలను చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఎన్ని ప్రోగ్రామ్స్ లో వీరి ప్రేమ గురించి గాసిప్స్ వచ్చినా.. తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వచ్చే వార్తల్ని కొట్టిపడేస్తుంటారు.
కానీ టీవీ ఛానల్స్ వాళ్ళు మాత్రం తమ రేటింగ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లో రష్మి, సుధీర్ లకు పెళ్ళి చేశారు. అలాగే రీసెంట్ గా జరిగిన ఓ ప్రోగ్రామ్ లో కూడా రష్మి తన ప్రేమను ప్రదర్శిస్తూ.. సుధీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. కానీ లాస్ట్ లో మాత్రం తను సుధీర్ ను లవ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో కొన్ని వార్తలతోపాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు.. రష్మీ, సుధీర్ లు ఎంగేజ్ మెంట్ ఎప్పుడూ చేసుకున్నారని షాక్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు నెట్టింట్లో తెగ వెతుకులాట మొదలు పెట్టారు. ఈ ఫోటోలు కూడా ఓ ప్రోగ్రామ్ కి సంబంధించినవి మాత్రమేననే.. ఆన్ స్క్రీన్ కోసమే ఈ జంట ఇలా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఏది ఏమైనా సుధీర్, రష్మీలు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైతే బాగుంటుంది.. అనేది అందరి అభిప్రాయం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…