Rashmi Gautam : బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా రష్మీ ఎంతో పేరు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతోంది. స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలాగే మూగజీవాల పట్ల స్పందిస్తూ ఉంటుంది. వాటికి ఏదైనా జరిగితే ఆమె అస్సలు ఊరుకోదు.
మూగజీవాల పట్ల ఎంతో ప్రేమ చూపించే రష్మీ వాటికి ఏమైనా అయితే మాత్రం వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటుంది. గతంలో లాక్ డౌన్ సమయంలో ఈమె ఎన్నో మూగజీవాలకు ఆహారం పెట్టి వాటి పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది. హైదరాబాద్ నగర వీధులలో కుక్కలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసి వాటి సంరక్షణ చేపట్టాలని సూచించింది.
ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి సోషల్ మీడియా వేదికగా మూగజీవాల పట్ల ఉన్న తన ప్రేమను తెలియజేసింది. మూగజీవాలను ఎవరైనా హింసిస్తే వారికి తనదైన శైలిలో లెఫ్ట్ రైట్ ఇస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి తను పెంచుకున్న కుక్కను ఎంతో దారుణంగా హింసిస్తూ కనిపించాడు. ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రష్మి.. ఈ వ్యక్తి మానవత్వం మరిచి పోయి ఎంత దిగజారి పోయాడు. ఇలాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదు.. అంటూ ఘాటుగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…