Rajendra Prasad : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుల్లో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. ఆయన చేసిన పాత్రలు, కథలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసినవే. హాస్యానికి పెద్దపీట వేస్తూ.. ఛాలెంజింగ్ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనకు తగిన అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఇంత విశేషమైన ఆదరణ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. అయితే ఈయన ఆత్మహత్య చేసుకోవాలనిపించిన కారణాలేంటో చూద్దాం.
1956వ సంవత్సరంలో నిమ్మకూరులో పుట్టిన రాజేంద్రప్రసాద్ సిరామిక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో డిప్లోమా కంప్లీట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఊర్లో ఉండటం వల్ల ఆయన ఇంటికి వెళ్ళడంతో నటనపై రాజేంద్రప్రసాద్ కు ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. రాజేంద్రప్రసాద్ ను తీసుకుని చెన్నైలో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేర్పించారు. అందులో రాజేంద్రప్రసాద్ గోల్డ్ మోడల్ సంపాదించారు. తమ తల్లిదండ్రులు ఇంత చదువు చదివి యాక్షన్ లో ట్రైనింగ్ తీసుకుని ఖాళీగా ఉంటున్నావని అనడంతో రాజేంద్రప్రసాద్ ఫీల్ అయ్యారట.
అందుకే ఇంటి నుండి డబ్బులు పంపొద్దని, ఫిల్మ్ ఇండస్ట్రీలో చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగేవారట. ఇండస్ట్రీలో ఎవరూ తనకు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. అలాగే జీవితంలో ఎన్నో బాధల్ని దిగమింగుకుని, ఇక భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఆ తర్వాత పుండరీకాక్షయ్య సినిమాకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంతో అప్పటి నుండి రాజేంద్రప్రసాద్ కు వరుస అవకాశాలు వచ్చాయని అన్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…