Pragya Jaiswal : మోడల్గా కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత పలు సినిమా ఛాన్స్లు అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. విరట్టు అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అభిజీత్ నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు ‘కంచె’తో రీలాంచ్ అయింది. ఈ సినిమాకు పలు అవార్డ్లు రావడంతో ప్రగ్యాకి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ అమ్మడు నటించిన ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్లను అందుకోలేకపోయింది.
ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్టు సమాచారం. రీసెంట్గా బాలయ్యతో కలిసి ప్రగ్యా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ అమ్మడు కరోనా బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రగ్యా జైస్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ఒక్కోసారి పిక్స్ కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…