Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. మా ఎన్నికల సమయంలో ఈమె చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలిస్తే తనను మోసం చేసిన వ్యక్తి గురించి చెబుతానని సంచలన ప్రకటన చేసింది. కానీ ఆయన గెలవలేదు. ఇక ఆ విషయం అంతటితో అయిపోయింది. అయితే ఇటీవల ఆమె నటించిన నాతిచరామి అనే సినిమా విడుదలైన సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఏడ్చేసింది. తన జీవితాన్ని నాశనం చేసిన వారు బాగుపడరని చెప్పింది. తనకు ఓ ఫ్రెండ్ ధైర్యం చెప్పిందని.. అందుకనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని వెల్లడించింది.
అయితే పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఆమె చేసే ట్వీట్లు వివాదాస్పదం కాగానే ఆమె వెంటనే వాటిని డిలీట్ చేస్తుంటుంది. ఇలా చాలా సార్లు జరిగింది. ఇక ఇటీవల ఆమె ఇద్దరు పిల్లలతో ఓ ఫొటోను పోస్ట్ చేయగా.. నెటిజన్లు అనేక అనుమానాలను లేవనెత్తారు. ఆ పిల్లలు ఎవరు పూనమ్ ? అంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె ఆ ప్రశ్నలకు స్పందించింది. ఆ పిల్లలు ఎవరో చెప్పేసింది.
సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఇద్దరు పిల్లలతో ఫొటోలో కనిపించే సరికి ఆమె గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఆమె సీక్రెట్గా పెళ్లి చేసుకుందని.. పిల్లల్ని ఇన్ని రోజులూ దాచి ఉంచి ఇప్పుడు అనూహ్యంగా తెరమీదకు తెచ్చిందని కామెంట్లు చేశారు. అయితే వీటిపై పూనమ్ కౌర్ స్పందించింది. వారు తన పిల్లలు కారని.. తన బెస్ట్ ఫ్రెండ్ పిల్లలని.. వారిపై వస్తున్న పుకార్లను తట్టుకోలేకనే తాను స్పందిస్తున్నానని.. పూనమ్ వెల్లడించింది. ఇక పూనమ్ ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. కానీ సినీ రంగంతోపాటు సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఈమె ట్వీట్లు చేస్తుంటుంది. అవి వైరల్ అయి వివాదాస్పదం అవుతుంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…