Nagarjuna : సాధారణంగా ఏ రంగంలోనైనా పనిచేసి బాగా డబ్బులు సంపాదిస్తున్న తర్వాత ఎవరైనా కూడా ఆస్తులను పోగు చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పనిచేసే ఎంతో మంది సెలబ్రెటీలు వారు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత ఆస్తులను కొనుగోలు చేయడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గతంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఉన్న నాగార్జున సైతం ఒక భూమిని కొనుగోలు చేసే విషయంలో దారుణంగా మోసపోయారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాగార్జున గచ్ఛిబౌలి ప్రాంతంలోని ఒక భూమిని కొనుగోలు చేసి దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కొన్నారని.. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వయానా తన సమీప బంధువని తెలుస్తోంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన బంధువు కావడంతో అతనిపై ఉన్న నమ్మకం వల్ల భూమిని కొనుగోలు చేసిన నాగార్జున ఏకంగా అతడు చేసిన మోసానికి కోట్ల రూపాయలు నష్టాన్ని ఎదుర్కొన్నారట.
అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని కుటుంబానికి వేల కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండే అక్కినేని కుటుంబం ఇలా సమీప బంధువుల చేతిలో మోసపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…