OTT : వారం మారిందంటే చాలు.. ఈ వారం ఓటీటీల్లో ఏమేం సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి.. అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్ లు కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విశ్వక్సేన్, రుక్సార్ ధిల్లాన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్నే సాధించింది. కానీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. ఇక మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జూన్ 3వ తేదీన ఈ మూవీని ఆహా ప్లాట్ఫామ్పై విడుదల చేయనున్నారు. ఓటీటీలో ఈ మూవీ హిట్ అవుతుందేమో చూడాలి.
మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన జనగణమణ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయనున్నారు.
నందమూరి తారకరత్న, అజయ్, ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన 9 అవర్స్ అనే సిరీస్ను జూన్ 2వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ను వీక్షించవచ్చు. యాక్షన్ డ్రామా జోనర్లో దీన్ని తెరకెక్కించారు.
ది బాయ్స్ అనే సిరీస్కు చెందిన 3వ సీజన్ ఈ వారం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్ను జూన్ 3వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…