Samantha : సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే హీరోయిన్స్లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారామె. బ్రాండ్ ప్రమోషన్స్లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు.
సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా చిత్రం ఇటీవల విడుదలయింది. ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఇంత బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాకి ఎప్పుడూ దూరం కాలేదు. జూలై 21న సమంత ఇన్స్టాగ్రామ్లో చివరగా పోస్ట్ చేసింది. మళ్లీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది ? ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది అన్న సందేహం అభిమానుల్లో కలుగుతోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా ఎక్కువగా ట్రోలింగ్ను ఎదుర్కొంది. దీంతో ట్రోలర్స్, నెగెటివ్ కామెంట్స్కి భయపడి సామ్ ఇలా మారిపోయిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమంత వాళ్ళ అమ్మతో కలిసి నాగచైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ మధ్య సమంత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందట.
అర్ధరాత్రి ఇంటికి ఒక స్నేహితుడితో వచ్చిన సమంతపై ఆమె తల్లి అరిచినట్లుగా సోషల్ మీడియాలో కథలు వినిపిస్తున్నాయి. పేరుకే ఫ్రెండ్ అని చెబుతున్నా కూడా అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో సమంతను తన తల్లి మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో సమంత తన తల్లిని ఇంటి నుండి బయటకు వెళ్లమనడంతో తల్లికి కోపం వచ్చి సమంత చెంప చెళ్లుమనిపించిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏది ఏమైనా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడం ఆమె ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే. వీలైనంత త్వరగా సామ్ సోషల్ మీడియాలోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…