Chiranjeevi : నేడు నటుడు అల్లు రామలింగయ్య జయంతి కావడంతో మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రిలో సందడి చేశారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో హోమియో వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రితో తనకున్న అనుబంధం గురించి మెగాస్టార్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ అల్లు రామలింగయ్యకు, తనకు మధ్య కేవలం మామ, అల్లుళ్ళ అనుబంధం మాత్రమే కాదని, గురుశిష్యుల అనుబంధం కూడా ఉందని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలలో అల్లు రామలింగయ్య నటించి అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందారు.
తెరపై హాస్యాన్ని పండించే అల్లు రామలింగయ్య నిజ జీవితంలో మాత్రం ఎంతో సీరియస్ గా ఉన్నతమైన నిర్ణయాలను తీసుకునే వారని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య గురించి వెల్లడించారు. ఇక అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూపం, చెల్లుబోయిన వేణుగోపాల్ రావు, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…