Marriage : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఈ క్రమంలోనే వివాహం కోసం కొంతమంది ఎన్ని సంబంధాలు వెతికినా పెళ్లి కుదరదు. అయితే ఇలా వివాహం ఆలస్యం కావడానికి కారణం జాతక దోషాలు అని పండితులు చెబుతుంటారు. ఇలా జాతక దోషాలు ఉన్న వారు పూజలు చేసినా, పరిహారాలు చేసినా కొన్ని సార్లు వివాహం ఆలస్యమవుతుంది. అయితే ఇలా వివాహం ఆలస్యం అయ్యేవారు పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం చేస్తే వివాహ ఘడియలు దగ్గరపడతాయని పండితులు చెబుతున్నారు.
పెళ్లి ఆలస్యమవుతున్న అమ్మాయిలు ప్రతి రోజూ ఉదయం నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి. అనంతరం 108 పసుపు కొమ్ములతో కాళీ పస్యవ్య వదనం భర్తహుః శశిధర ప్రభమం సమదృష్టిః భూత్వా కురిశ్వాగ్ని ప్రదక్షిణం.. అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి అర్చన చేయడం వల్ల వివాహ దోషం తొలగిపోతుందని, తొందరగా వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ఇలా అర్చన తర్వాత అరటి చెట్టు కింద దీపం వెలిగించి పూజించాలి.
వివాహం ఆలస్యమవుతున్న అబ్బాయిలు కూడా ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి. అలాగే సూర్య నమస్కారం చేసుకున్న అనంతరం ఇంట్లో దేవుని గదిలోనూ లేదా ఏదైనా ఆలయానికి వెళ్లి ఓం కామేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇలా చేయడం వల్ల వివాహ దోషాలు తొలగిపోయి తొందరగా పెళ్లి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…