Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ తర్వాత ఈ గొడవలు సమసిపోతాయని అందరు భావించినప్పటికీ, మా ఎన్నికల సినిమా క్లైమాక్స్కి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. తాజాగా నరేష్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తలలోకి ఎక్కాడు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షడు నరేశ్.. ‘మా’ ఒక సేవా సంస్థ , ఇక్కడ ఎన్నికలు అయిపోయాక ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. ముండమోపిలా ఏడుపులెందుకు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతిగా ఏడ్చేవాళ్లని నమ్మొద్దని పేర్కొన్నారు. ‘కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు ? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది ? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి ? అని నరేష్ అన్నాడు.
విష్ణుని ఎవరైనా డిస్ర్టర్భ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. మా’ లో పెత్తందారీ వ్యవస్థ పోవాలని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రశ్నించే వారు ఏం ప్రశ్నిస్తారో చూస్తామని చెప్పారు. ఇక కౌంటింగ్ లో తప్పులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు వాళ్లు పక్కనే ఉన్నారు. అలాగే ప్రెస్ మీట్ పెట్టి మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారు.. అంటూ తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…