Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ జాన్వీ కపూర్ తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎప్పటికప్పుడు ఈమె టూర్లు వేస్తూ ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన సోదరి ఖుషీ కపూర్ 21 సంవత్సరాలు నిండిన సందర్భంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీంతో ఆ పార్టీలో జాన్వీ కపూర్ మెరిసిపోయింది.
ఖుషీ కపూర్ బర్త్ డే పార్టీలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పింక్ కలర్ డ్రెస్ ధరించి అందరి మతులను పోగొడుతోంది. ఎక్కడికక్కడ అందాలను ఆరబోస్తూ ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పార్టీకి వారి స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖుషీ నిక్నేమ్ను కూడా జాన్వీ రివీల్ చేసింది. అందరూ ఆమెను లడ్డూ బేబీ అంటారట. అదే కాప్షన్తో ఆ ఫొటోలను జాన్వీ కపూర్ షేర్ చేసింది.
ఇక జాన్వీ కపూర్ ఫొటోలను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. బార్బీ డాల్లా ఉన్నావంటూ కితాబిస్తున్నారు.
ఈ పార్టీకి అంజిని ధావన్, భూమీ పెడ్నెకర్, సమీక్షా పెడ్నెకర్, అగస్త్య నంద వంటి వారు హాజరయ్యారు. చూస్తుంటే రూఫ్ టాప్ మీద చాలా గ్రాండ్గా పార్టీని సెలబ్రేట్ చేసినట్లు అర్థమవుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…