IPL 2022 : ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీ 8వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని కోల్కతా సునాయాసంగానే ఛేదించింది. దీంతో పంజాబ్పై కోల్కతా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలోనే 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాట్స్మెన్లలో భానుక రాజపక్స (31 పరుగులు) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. కోల్కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా టిమ్ సౌతీ 2 వికెట్లు తీశాడు. శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్కతా 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 141 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్లలో ఆండ్రూ రస్సెల్ (70 పరుగులు నాటౌట్) అద్భుతంగా రాణించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా కగిసో రబాడా, ఓడియన్ స్మిత్లు చెరొక వికెట్ తీశారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…