కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు టీకా వేయించుకున్నప్పటికీ డబుల్ మాస్కు ధరించి బయటకు వెళ్లాలని అధికారులు తెలియజేస్తున్నారు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం రెండు డోస్ ల టీకా వేయించుకున్న వారు ఇకపై మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది.
కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్న వారు ఇకపై మాస్కు ధరించకుండా అన్ని బహిరంగ కార్యాలలో పాల్గొనవచ్చని భౌతిక దూరం కూడా పాటించాల్సిన అవసరం లేదని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్స్కీ పేర్కొన్నారు. సీడీసీ నిర్ణయం పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకునే వారు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకునే వరకు తప్పకుండా మాస్కులు ధరించాలనీ బైడెన్ తెలిపారు.రైళ్లు, విమానాలు, బస్సుల్లో ప్రయాణించినప్పుడు మాస్క్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సీడీసీ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…