భారత్లో ఉంటున్న ఆస్ట్రేలియా వాసులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. భారత్లో గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్లో 14 అంతకన్నా ఎక్కువ రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశానికి వెళ్లకూడదు. వెళితే 66000 డాలర్ల ఫైన్ లేదా 5 ఏళ్ల జైలు శిక్షను విధిస్తారు. ఆస్ట్రేలియా దేశం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడుతున్న కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇప్పటికే సొంత దేశానికి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. దీంతో వారు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఇక మరికొందరు ప్లేయర్లు కూడా సొంత దేశానికి వెళ్లిపోతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇక భారత్లో సుమారుగా 9000 మంది ఆస్ట్రేలియన్లు ఉంటున్నారని సమాచారం. వారిలో 600 మందికి కోవిడ్ ముప్పు ఉన్నట్లు తెలిసింది. కాగా భారత్ కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తమ పౌరులు రాకూడదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా తెలిపింది.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…