ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ త్వరలో బిగ్ సేవింగ్ డేస్ సేల్ను నిర్వహించనుంది. మే 2 నుంచి 7వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు ధరలకు పొందవచ్చు. శాంసంగ్ ఫోన్లపై భారీ స్థాయిలో రాయితీలను అందివ్వనున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. అలాగే యాపిల్, వివో, అసుస్, షియోమీ వంటి కంపెనీలకు చెందిన ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.
ఇక ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకు, యాక్ససరీలు, టీవీలపై 75 శాతం వరకు ఈ సేల్లో రాయితీలను అందివ్వనున్నారు. సేల్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62, ఎఫ్41, ఎఫ్12, ఐఫోన్ 11, అసుస్ ఆర్వోజీ ఫోన్ 3, ఐక్యూ 3, ఎంఐ 10టి సిరీస్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లు, ల్యాప్ టాప్లు, పవర్ బ్యాంకులపై రాయితీలను అందివ్వనున్నారు.
అలాగే స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు రాయితీలను అందిస్తారు. స్మార్ట్ వాచ్లు, హెడ్ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లపై 70 శాతం వరకు, ల్యాప్టాప్లపై 40 శాతం వరకు రాయితీలను అందిస్తారు. వన్ ప్లస్కు చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీని రూ.14,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…