ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు అధికంగా నమోదవుతుడడంతో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తారనే ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ నిపుణులు తెలియజేస్తున్నారు.
కరోనా ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.అంతర్జాతీయ ముడి చమురుకు ప్రామాణికంగా తీసుకునే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.6% పడిపోయాయి. ఇప్పటికే చాలా దేశాలలో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో చమురు ధరలు పడిపోతున్నాయి.
ముడి చమురుకు ఎంతో డిమాండ్ పెరిగినా అమెరికా, భారత్ వంటి దేశాలు మార్కెట్ సెంటిమెంట్లు కూడా ముడి చమురు ధరలు పెరగడానికి కారణమైందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని దేశాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. మరిన్ని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయన్న ఆలోచనలే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని, ఈక్రమంలోనే చమురు ధరలు మరింత ప్రభావితం అవుతాయని పీవీఎం ఆయిల్ అసోసియేట్స్ కు చెందిన మార్కెట్ విశ్లేషకుడు తమస్ వర్గ అన్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…