ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు అధికంగా నమోదవుతుడడంతో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తారనే ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ నిపుణులు తెలియజేస్తున్నారు.
కరోనా ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.అంతర్జాతీయ ముడి చమురుకు ప్రామాణికంగా తీసుకునే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.6% పడిపోయాయి. ఇప్పటికే చాలా దేశాలలో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో చమురు ధరలు పడిపోతున్నాయి.
ముడి చమురుకు ఎంతో డిమాండ్ పెరిగినా అమెరికా, భారత్ వంటి దేశాలు మార్కెట్ సెంటిమెంట్లు కూడా ముడి చమురు ధరలు పెరగడానికి కారణమైందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని దేశాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. మరిన్ని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయన్న ఆలోచనలే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని, ఈక్రమంలోనే చమురు ధరలు మరింత ప్రభావితం అవుతాయని పీవీఎం ఆయిల్ అసోసియేట్స్ కు చెందిన మార్కెట్ విశ్లేషకుడు తమస్ వర్గ అన్నారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…