దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా 18 సంవత్సరాల పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇది వరకు రెండు దశలలో మాదిరిగా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగానే వేశారు. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే ఉంటుందని భావించారు.
కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకోవాలంటే బయట మార్కెట్లో కొనాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు భరించి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని తెలియజేసింది. వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం భారాన్ని మోస్తూ 50 శాతం రాష్ట్రాలపై నెట్టింది. అయితే ఇప్పటి వరకు మొదటి డోస్ వేయించుకున్న ఫ్రంట్లైన్ వారియర్స్, వృద్ధులు, 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ రెండవ డోస్ టీకా ఉచితంగానే అందించనుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ కి అర్హులని ప్రకటించింది. అయితే వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ సంస్థలకు మార్కెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని, ఈ నిర్ణయం వల్ల స్థానిక యంత్రాంగం పై ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…