ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇరవై రోజుల క్రితం వరకు దేశం మొత్తం కేవలం లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉండగా ఈ 20 రోజులలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 8 లక్షలు దాటింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ విధంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మరింత కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని ఈ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది.
రాబోయే నాలుగు వారాలలో కరోనా పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. నిర్లక్ష్యం వహించకుండా కరోనా జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా ఈ మహమ్మరి నుంచి బయటపడోచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కొందరు 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని,ప్రస్తుతం అవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…