Whatsapp : ప్రస్తుతం సోషల్ మీడియాను ప్రజలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే. అనేక సామాజిక మాధ్యమాల్లో వారు యాక్టివ్గా ఉంటున్నారు. దీంతో కొందరు ప్రబుద్ధులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాగే వాట్సాప్ లోనూ ఓ మెసేజ్ విపరీతంగా షేర్ అవుతోంది.
సదరు వాట్సాప్ మెసేజ్లో ఓ సందేశం కనిపిస్తోంది. అమూల్ డెయిరీ 75వ వార్షికోత్సవం సందర్బంగా ఓ కాంపిటీషన్ నిర్వహిస్తోందని, ఓ సర్వేలో పాల్గొని వివరాలను నింపి పంపితే రూ.6000 గెలుచుకోవచ్చంటూ అందులో ఉంది. అలాగే వివరాలను నమోదు చేయాల్సిందిగా ఓ లింక్ కూడా అందులో ఉంది. అయితే నిజానికి పేరు అమూల్ అని ఉంది కానీ.. ఆ వెబ్సైట్ మాత్రం వేరేది. అమూల్ ది కాదు. అందువల్ల ఈ మెసేజ్ నకిలీ మెసేజ్ అని నిర్దారణ అయింది.
కనుక ఎవరైనా సరే వాట్సాప్ లో తమకు ఈ మెసేజ్ వస్తే దానికి స్పందించకూడదని, అందులో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేస్తే అంతే సంగతులని.. డబ్బులు కోల్పోయేందుకు అవకాశాలు ఉంటాయని, ఫోన్ వినియోగదారులకు చెందిన డేటా అంతా చోరీకి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక మీకు ఈ లింక్ వస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఓపెన్ చేయకండి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…