Onions : మనం ప్రతి రోజు ఉల్లిపాయను ఏదో విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంత ఖరీదైనా సరే ఇంటిలో ఉల్లిపాయలు ఉండి తీరాల్సిందే. ఎక్కువగా ఉల్లిపాయను కూరల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కొందరు పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. పల్లెటూరులో చాలామందికి పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. అయితే పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది.
ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే థియోసల్ఫినేట్ రక్తం యొక్క స్థిరత్వాన్ని సక్రమంగా ఉంచడమే కాకుండా రక్తం పలుచగా ఉండేలా చేయటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలను దరిచేరనివ్వదు. ఉల్లిపాయలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఉల్లిపాయలో ఉండే సెలీనియం విటమిన్ ఇ ని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ ఇ అనేది కంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి డ్రాప్స్లో కూడా ఉల్లిపాయ రసంని ఉపయోగిస్తారు. ఆడవారికి మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో ఉల్లిపాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. క్యాన్సర్, మధుమేహం, గుండె మరియు క్యాన్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు శ్వాసనాళం యొక్క కండరాలపై ప్రభావాన్ని చూపటం వలన ఆస్తమా రోగులకు సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి సహకరిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఈ సీజన్ లో వచ్చే గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…