Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ హోస్ట్గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే త్వరలో ఓ ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ ఎపిసోడ్కు చెందిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో మహేష్ బాబు, ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూస్తుంటే రెండు కళ్లూ చాలడం లేదు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు.
మహేష్ బాబు పాల్గొననున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం 4 గంటల్లోనూ 10 లక్షల మంది ఈ ప్రోమోను వీక్షించారు. ఇందులో మహేష్ అదిరిపోయే లుక్లో కనిపించి సందడి చేశారు.
మహేష్ బాబును ఎన్టీఆర్ షోలో.. మహేష్ అన్న అని సంబోధిస్తూ ఆహ్వానించారు. ఇక హాట్ సీట్లో కూర్చోగానే మహేష్ జోక్ చేశారు. ఒక ప్రశ్నకు జవాబును అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతారెందుకు ? అని మహేష్ అడగ్గా.. అందుకు తారక్.. ఊరికే సరదాకి, జోక్గా.. అని చెబుతూ నవ్వేశారు. కాగా ప్రోమో అయితే రిలీజ్ చేశారు, కానీ ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది ? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…