Esther Anil : వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి ఘన విజయాలను సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలలో వెంకటేష్ నటన అద్భుతం. రీమేక్స్ అయినప్పటికీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పటికీ ఈ మూవీలు టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. అయితే దృశ్యం సినిమాల్లో వెంకటేష్ కుమార్తెగా నటించిన ఎస్తెర్ అనిల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మూవీల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోల ద్వారా కూడా ఎంతో పాపులర్ అయింది.
ఎస్తెర్ అనిల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. దృశ్యం మొదటి పార్ట్లో ఈమె బాలికగా కనిపించింది. కానీ ఇప్పుడు యువతిగా ఎదిగింది. ఈ క్రమంలోనే తన గ్లామరస్ ఫొటోలను అందులో షేర్ చేస్తోంది. దీంతో చాలా మంది ఈమెకు అభిమానులు అయ్యారు. ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఓ నెటిజన్ ఎస్తెర్ అనిల్ ను అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు.
సోషల్ మీడియాలో ఎస్తెర్ అనిల్కు ఓ నెటిజన్ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు. ఆమె నగ్న ఫొటో పంపాలని అడిగాడు. అయితే అందుకు ఆమె దీటుగా రిప్లై ఇచ్చింది. ఓ మూవీలో ఓ వ్యక్తి అర్థనగ్నంగా ఉన్న ఫొటోను అతనికి పంపింది. దీంతో అతను షాకయ్యాడు. ఈ క్రమంలోనే ఆమెను నెటిజన్లు కొనియాడుతున్నారు. అలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాలని ఆమెను అభినందిస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్ల కోసం వేచి చూస్తోంది.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…