Naresh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. నరేష్ భార్య రమ్య.. కర్ణాటకలో మీడియాకు ఎక్కడంతో మొత్తం తంతు అంతా బయటకు వచ్చింది. నరేష్, పవిత్ర ఇద్దరూ తాము సహజీవనం చేస్తున్నామని ఒప్పుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే వారిపై రమ్య న్యాయ పోరాటం చేస్తానంటోంది. మరోవైపు రమ్యకు పలువురు మద్దతు తెలుపుతుండగా.. నరేష్కు కూడా కొందరు సపోర్ట్ను ఇస్తున్నారు. అయితే నరేష్, పవిత్రల వ్యవహారం ఏమో గానీ సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టిస్తున్న వారికి మంచి కంటెంట్ దొరికినట్లు అయింది. దీంతో వారు ఆ ఇద్దరిపై మీమ్స్ పెడుతూ నెటిజన్లకు వినోదాన్ని అందిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన ఏదైనా ఉంది.. అంటే అది నరేష్, పవిత్ర లోకేష్ల వ్యవహారం అనే చెప్పవచ్చు. ఈ ఇద్దరూ ఎంతో కాలం నుంచి సహజీవనం చేస్తున్నా.. రమ్య కారణంగా వీరిద్దరి విషయాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. అయితే దీన్నే చాలా మంది కంటెంట్గా చేసుకుని మీమ్స్ చేస్తున్నారు. తాజాగా ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డీజే టిల్లులో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది తెలుసు కదా.. ఇప్పుడేం చేద్దాం అంటే.. నిజంగా నన్ను ఈ ప్రశ్న కావాలనే అడుగుతున్నావు కదా రాధికా.. అనే డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని నరేష్, పవిత్రలకు అన్వయిస్తున్నారు.
ఇప్పటి వరకు నరేష్, పవిత్రల మధ్య ఉన్న బంధం రివీల్ కాలేదు. కానీ నరేష్ భార్య రమ్య కారణంగా ఆ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. దీంతో ఆ ఇద్దరూ నిజాన్ని అంగీకరించక తప్పడం లేదు. ఇక దీన్నే డీజే టిల్లులోని డైలాగ్కు ఆపాదిస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం నరేష్.. అంటే.. నువ్వు నిజంగా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావా పవిత్ర.. అని ఒక మీమ్ ను సృష్టించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా వీరి వ్యవహారం ఏమోగానీ ఇప్పుడు మీమ్స్ క్రియేటర్లకు కావల్సినంత కంటెంట్ దొరికినట్లు అయింది. దీంతో వీరిపై చాలా మీమ్స్ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…