Charan And NTR : రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశీయులు సైతం ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. RRRను హాలీవుడ్ సినీ మేకర్స్ సైతం కొనియాడుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభను వారు ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే RRR సినిమా ఆస్కార్స్ బరిలో నిలుస్తుందని కూడా అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..
ఓ బడా ప్రొడ్యూసర్ RRR పేరిట ఓ రెస్టారెంట్ను ఓపెన్ చేస్తే బాగుంటుందని.. చరణ్, తారక్లను అడిగారట. ఇందులో రాజమౌళిని కూడా పార్ట్నర్ను చేద్దామని అడిగారట. అయితే ఇందుకు వారు ఓకే అయితే చెప్పలేదు. కానీ ఈ రెస్టారెంట్ ప్రతిపాదన బాగానే ఉందని అన్నారట. అయితే RRR పేరిట రెస్టారెంట్ను ప్రారంభించాలంటే.. ముందుగా మూవీ నిర్మాత డీవీవీ దానయ్యను కలవాలి. ఎందుకంటే హక్కులన్నీ ఆయన వద్దే ఉంటాయి కనుక ఆయనను కూడా ఇందులో పార్ట్నర్గా చేయాల్సి ఉంటుంది.
అయితే ఎన్టీఆర్, చరణ్లతో కలిసి RRR రెస్టారెంట్ను ఓపెన్ చేయించాలని చూస్తున్నారట. దీంతో బజ్ బాగానే క్రియేట్ అవుతుంది. రెస్టారెంట్కు కూడా మంచి పేరు వస్తుంది. RRR బ్రాండ్ను ఈ విధంగా ప్రమోట్ చేస్తూ.. మరోవైపు బిజినెస్లో లాభాలు గడించవచ్చు. నిజానికి ఇది మంచి ఆలోచనే. మరి ఇది కార్యరూపం దాలుస్తుందో.. లేదో.. చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…