Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్ మాదిరిగా కంటే ఈ సీజన్లో కొంత మసాలా ఎక్కువైంది. ఛాన్స్ దొరికితే గొడవలకు దిగుతున్నారు. మరోవైపు చిత్ర విచిత్రమైన టాస్క్లతో హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే రకరకాల గొడవలతో రచ్చ రచ్చగా ఉన్న బిగ్ బాస్ హౌస్ తాజాగా మరోసారి హీటెక్కింది.
సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్గా నడుస్తుందనే విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హౌజ్ వాతావరణం వేడెక్కేలా చేస్తుంటారు. ముందు నుండి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న శ్రీరామ్, మానస్ మరోసారి నామినేషన్ ప్ర్రక్రియలో మాటల దాడి చేసుకున్నారు. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరఖ్ పడదంటూ శ్రీరామ్ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా ఫరఖ్ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్.
ఆ తర్వాత శ్రీరామ్.. మానస్ని నామినేట్ చేస్తూ.. నీకు నాతో ప్రాబ్లమ్ ఏంటో అర్ధం కావడం లేదు.. నేను వెళ్లిపోతే ఫరక్ పడదని అన్నావ్.. నీతో మాట్లాడినా ప్రాబ్లమే.. మాట్లాడకపోయినా పర్లేదు.. అందరికీ ఒక్క మాస్క్ ఉంటే.. నీకు ఐదారు మాస్క్లు ఉన్నాయి అంటూ క్రీమ్ తీసుకుని వెళ్లి దట్టంగా పూశాడు.ఇది చూసి అందరూ షాకయ్యారు. నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగానే జరగగా, మొత్తం నామినేషన్లో 10 మంది ఉన్నారు. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, అనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…