Anupama Parameswaran : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు అందులో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో వారు ఎక్కువగా విహరిస్తున్నారు. అందుకనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఖాతాలను తెరుస్తూ తమ అభిమానులకు రోజూ దగ్గరగా ఉంటున్నారు. అలాగే రోజు రోజుకీ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇక వారు అప్పుడప్పుడు తమ ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో లైవ్లో ముచ్చటిస్తున్నారు. వారు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. తాజాగా ఇలాగే నటి అనుపమ పరమేశ్వరన్ కూడా తన ఫ్యాన్స్తో ఇన్స్టా లైవ్లో ముచ్చటించింది. వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ఓ వింత ప్రశ్న అడిగాడు.
ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ను చాలా మంది ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు అడిగారు. ఇక ఓ నెటిజన్ మాత్రం ఏకంగా అనుపమకు చెందిన వాట్సప్ నంబర్ను అడిగాడు. అయితే ఇందుకు అనుపమ రిప్లై ఇచ్చింది. వాట్సాప్ నంబర్ నాట్ ఫౌండ్.. అంటే కనిపించడం లేదు.. అని సమాధానం ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్కు దిమ్మ తిరిగిపోయింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎంతో బిజీగా ఉంది. ఈ అమ్మడు ఇతర హీరోయిన్లలలాగే గ్లామర్ షోకు తెరలేపిందని చెప్పవచ్చు. మొన్నీ మధ్య వచ్చిన ఈమె చిత్రం.. రౌడీ బాయ్స్లో ఆమె ఏకంగా లిప్లాక్తో షాక్కు గురి చేసింది.
ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. ఆమె 18 పేజెస్, కార్తికేయ 2, బటర్ ఫ్లై అనే మూడు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…