భార్యకు భర్త దైవంతో సమానం.. అని పురాణాలు చెబుతున్నాయి. మహిళలు తమ భర్తలను దైవంతో సమానంగా పూజిస్తారు. అయితే ఇక్కడ పూజ అంటే నిజంగా పూజలు చేయరు, కానీ దైవంలా చూస్తారని అర్థం. కానీ ఆ మహిళ మాత్రం నిజంగానే పూజ చేస్తోంది. తన భర్తకు గుడి కట్టించి రోజూ పూజలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి, అంకిరెడ్డిలు దంపతులు. వారికి శివశంకర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే 4 ఏళ్ల కిందట అంకిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయాడు. తరువాత కొన్ని రోజులకు అంకిరెడ్డి.. పద్మావతికి కలలో కనిపించి తనకు గుడి కట్టించాలని చెప్పాడట. దీంతో పద్మావతి గుడి కట్టించి అందులో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. రోజూ పూజలు చేస్తుంటుంది.
ఇక అప్పుడప్పుడు ఆ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. భర్త పుట్టిన రోజు నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. పద్మావతి తల్లి కూడా తన భర్తను ఇలాగే పూజిస్తుంది. అందుకనే పద్మావతి కూడా ఆ విధంగా చేయడం ప్రారంభించింది. ఆమెకు కుమారుడు శివశంకర్ రెడ్డి కూడా సహాయం చేస్తుంటాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…