భార్యకు భర్త దైవంతో సమానం.. అని పురాణాలు చెబుతున్నాయి. మహిళలు తమ భర్తలను దైవంతో సమానంగా పూజిస్తారు. అయితే ఇక్కడ పూజ అంటే నిజంగా పూజలు చేయరు, కానీ దైవంలా చూస్తారని అర్థం. కానీ ఆ మహిళ మాత్రం నిజంగానే పూజ చేస్తోంది. తన భర్తకు గుడి కట్టించి రోజూ పూజలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి, అంకిరెడ్డిలు దంపతులు. వారికి శివశంకర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే 4 ఏళ్ల కిందట అంకిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయాడు. తరువాత కొన్ని రోజులకు అంకిరెడ్డి.. పద్మావతికి కలలో కనిపించి తనకు గుడి కట్టించాలని చెప్పాడట. దీంతో పద్మావతి గుడి కట్టించి అందులో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. రోజూ పూజలు చేస్తుంటుంది.
ఇక అప్పుడప్పుడు ఆ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. భర్త పుట్టిన రోజు నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. పద్మావతి తల్లి కూడా తన భర్తను ఇలాగే పూజిస్తుంది. అందుకనే పద్మావతి కూడా ఆ విధంగా చేయడం ప్రారంభించింది. ఆమెకు కుమారుడు శివశంకర్ రెడ్డి కూడా సహాయం చేస్తుంటాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…