భార్యకు భర్త దైవంతో సమానం.. అని పురాణాలు చెబుతున్నాయి. మహిళలు తమ భర్తలను దైవంతో సమానంగా పూజిస్తారు. అయితే ఇక్కడ పూజ అంటే నిజంగా పూజలు చేయరు, కానీ దైవంలా చూస్తారని అర్థం. కానీ ఆ మహిళ మాత్రం నిజంగానే పూజ చేస్తోంది. తన భర్తకు గుడి కట్టించి రోజూ పూజలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి, అంకిరెడ్డిలు దంపతులు. వారికి శివశంకర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే 4 ఏళ్ల కిందట అంకిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయాడు. తరువాత కొన్ని రోజులకు అంకిరెడ్డి.. పద్మావతికి కలలో కనిపించి తనకు గుడి కట్టించాలని చెప్పాడట. దీంతో పద్మావతి గుడి కట్టించి అందులో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. రోజూ పూజలు చేస్తుంటుంది.
ఇక అప్పుడప్పుడు ఆ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. భర్త పుట్టిన రోజు నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. పద్మావతి తల్లి కూడా తన భర్తను ఇలాగే పూజిస్తుంది. అందుకనే పద్మావతి కూడా ఆ విధంగా చేయడం ప్రారంభించింది. ఆమెకు కుమారుడు శివశంకర్ రెడ్డి కూడా సహాయం చేస్తుంటాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…