అదృష్టం అనేది చెప్పి రాదు. అది అనుకోకుండానే కలసి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవును. కొందరికి అదృష్టం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతారు. కానీ కొందరు దాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. దీంతో ఆకస్మిక ధనం చేతికందుతుంది. ఓ మత్స్యకారుడికి కూడా అలాగే జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్లో వేటకు వెళ్లిన జాలర్లకు ఓ అరుదైన చేప చిక్కింది. అది కచ్చిలి చేప. ఇది చేప జాతుల్లో అత్యంత అరుదైంది. ఎక్కువ బరువు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ చేపను చూసేందుకు చాలా మంది తరలి వచ్చారు. దాన్ని మాకు అమ్మాలంటే మాకు అమ్మాలని పోటీ పడ్డారు.
అయితే ఆ చేపకు వేలం నిర్వహించారు. దీంతో భారీ ధర పలికింది. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి ఆ చేపకు రూ.2.40 లక్షలు చెల్లించి దాన్ని దక్కించుకున్నాడు. ఆ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారట. అందుకనే దానికి అంతటి ధర ఉంటుందని పలువురు తెలిపారు.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…