సాధారణంగా సినిమా షూటింగులు జరిగేటప్పుడు అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణమే. ఇలాంటి ప్రమాదాలలో నటీనటులు కొంతవరకు గాయపడుతుంటారు. తాజాగా యంగ్ హీరో విశాల్ నటిస్తున్నటువంటి ఓ సినిమా షూటింగ్లో భాగంగా తృటిలో ప్రమాదం తప్పి పోవడంతో ఎలాంటి సంఘటనలు జరగలేదు.
ఎన్నో సినిమాల ద్వారా మంచి ప్రేక్షకులను సంపాదించుకున్న విశాల్ తాజాగా హీరో ఆర్యన్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. మొదటగా ఈ చిత్రాన్ని దర్శకుడు మిస్కిన్ చేయగా కొన్ని కారణాల వల్ల అతడు దర్శకత్వం నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు దర్శకత్వం బాధ్యతను కూడా విశాల్ తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. తాజాగా విశాల్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. ఈ షూటింగులో భాగంగా తనకు తృటిలో ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. అదృష్టం బాగుండి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఈ ఘటనలో స్టంట్ ఆర్టిస్ట్ల తప్పేమీ లేదు.. జస్ట్ టైమింగ్ మిస్.. యాక్షన్ సీక్వెల్స్ లో ఇలాంటివి జరగడం సర్వసాధారణమే.భగవంతుడి దయ మీ ప్రేమ వల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు తిరిగి షూటింగ్ లో పాల్గొన్నామంటు తెలిపారు.ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…