ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన రూపం దాలుస్తూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడీ షాప్ యజమాని అనారోగ్యంతో బాధపడుతుండగా అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.
కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం ఆ షాపు యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. ఇదే విషయమే వైద్యసిబ్బంది అతనికి ఫోన్ చేసి మీకు కరోనా పాజిటివ్ అని చెప్పగా.. అటువైపునుంచి షాపు యజమాని”పకోడీ రుబ్బు ఉందమ్మా ఇప్పుడే రుబ్బేసున్నాము అది అయ్యాక వస్తానమ్మా”అని సమాధానం చెప్పడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
బాధితుడి మాటలు విన్న వైద్య అధికారి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ షాపు యజమానికి నాలుగు చివాట్లు పెట్టి అతనిని 108 లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…