Anchor Shyamala : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్త సురేష్లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శించబడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్లోనూ ఎంటర్ అయింది. ఇక మహేష్ ఈ మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు వారి పాటకు తొలి రెండు రోజులు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా.. మంచి మెసేజ్ ఇచ్చే మూవీ కావడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. దీంతో విజయ ఢంకా మోగిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇక ఈ మూవీలోని అన్ని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చివర్లో విడుదల చేసిన మ.. మహేషా పాట ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి ఇప్పటికే చాలా మంది స్టెప్పులేశారు. ఇక తాజాగా ఈ జాబితాలో యాంకర్ శ్యామల కూడా వచ్చి చేరింది. ఈ పాటకు ఈమె వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి.
యాంకర్ శ్యామల ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. టీవీ షోల్లోనూ ఈమె కనిపించడం తక్కువైపోయింది. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఇక ఈమె మహేషా పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే ఈమె తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్గా మారింది. దీన్ని ఎంతో మంది నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…