Anasuya : తెలుగు బుల్లితెర మాత్రమే కాదు.. వెండితెర ప్రేక్షకులకు కూడా అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిన ఈమె తానేంటో ప్రూవ్ చేసుకుంది. తరువాత మొన్నీ మధ్యే వచ్చిన పుష్ప మూవీలో దాక్షాయణి అనే నెగెటివ్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఖిలాడి మూవీలో గతంలో ఉన్నడూ లేని విధంగా నెగెటివ్ గ్లామర్ రోల్లో ఈమె సందడి చేసింది. ఇలా అనసూయ బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది.
ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ ఎంతో సందడి చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలను అందులో పోస్ట్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె పింక్ కలర్ డ్రెస్ను ధరించి హొయలు ఒలికించింది. ఈ డ్రెస్లో అనసూయ చూడముచ్చటగా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే అనసూయకు చెందిన పింక్ కలర్ డ్రెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అనసూయ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్లు పెట్టడమే కాదు.. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా స్పందిస్తుంటుంది. అప్పట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మగాళ్లందరూ అలాంటివారే అన్న అర్థం వచ్చేలా కామెంట్స్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఫైరయ్యారు. అయినప్పటికీ ఆ కామెంట్స్పై ఆమె మళ్లీ స్పందించలేదు.
ఇక ఇటీవలే వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సమంత బీచ్లో భర్తకు బహిరంగంగా లిప్ లాక్ ఇచ్చి ఆశ్యర్య పరిచింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇలాంటివి ఇంట్లో ప్రైవేట్గా చేసుకోవాలి కానీ పబ్లిగ్గా ఇలా లిప్లాక్లు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుపోతుందే తప్ప ఇలాంటి కామెంట్లను ఆమె పట్టించుకోవడం లేదు. ఇక ఈమె ప్రస్తుతం దర్జా అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే పుష్ప 2 లోనూ యాక్ట్ చేయనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…