Ameesha Patel : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం హీరోయిన్లు అందులో తమ విశేషాలను, అప్డేట్స్ను అభిమానులతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పంచుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు గ్లామర్ షో కూడా చేస్తున్నారు. ఫొటోషూట్స్ చేస్తూ అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతోపాటు వెకేషన్లకు వెళ్లినా కూడా అక్కడ ఫొటోలు తీసుకుని వాటిని అప్లోడ్ చేస్తున్నారు. సహజంగానే చాలా మంది ఇలా చేయడం ప్రస్తుతం ఎక్కువైపోయింది. అయితే యంగ్ హీరోయిన్లు.. ఒక మోస్తరు సీనియర్ హీరోయిన్లు అయితే.. ఓకే.. కానీ లేటు వయస్సు వచ్చినా కూడా కొందరు అందాల ఆరబోతకు సై అంటున్నారు. అలాంటి నటీమణుల్లో అమీషా పటేల్ ఒకరు.
అమీషా పటేల్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్, బాలీవుడ్లలో తన హవాను చూపించింది. దాదాపు అగ్రహీరోలు అందరి పక్కనా నటించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడికి ఏజ్ అయిపోయింది. దీంతో పెద్దగా ఆఫర్లు లేవు, సినిమాల్లోనూ కనిపించడం లేదు. అయినప్పటికీ గ్లామర్ షోకు మాత్రం కొదువ ఉండడం లేదు. ఈక్రమంలోనే అమీషా పటేల్ షేర్ చేస్తున్న ఫొటోలు మంట రేపుతున్నాయి. కుర్రకారుకు ఆమె ఫొటోలు మతులు పోయేలా చేస్తున్నాయి.
సాధారణంగా లేటు వయస్సులో గ్లామర్ షో చేసేందుకు హీరోయిన్లు వెనుకాడుతుంటారు. ఎవరైనా ఏమైనా అంటారేమోనని భయపడుతుంటారు. కానీ అలాంటి విషయాలను అసలు ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా అమీషా పటేల్ ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె తన గ్లామర్ ఫొటోలు, వీడియోను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…