Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సినీ కెరీర్ లో హిట్ కొడదామని తహతహలాడుతున్న అక్కినేని వారసుడు అఖిల్ తన సినిమా ప్రమోషన్స్ లో చాలా వేగంగా, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతో బజ్ ని క్రియేట్ చేసిన అఖిల్ బుల్లితెర ఛానెల్స్ లో పలు టీవీ షోస్ కి వచ్చి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలతో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇంటర్వ్యూ మోడ్ లో పార్టిసిపేట్ చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో అమ్మాయిలు అఖిల్ ని ఇంటర్వ్యూ చేస్తారు. అలా ఓ అమ్మాయి అఖిల్ ని యూ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అందరికీ తెలుసు. బట్ మీరు ఎంతమంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశారని అడుగుతుంది. ఈ క్వశ్చన్ కి అఖిల్ రెస్పాండ్ అవుతూ.. తన 13 ఏళ్ళ వయస్సులోనే ఓ అమ్మాయికి తన గర్ల్ ఫ్రెండ్ లా ఉండమని ప్రపోజ్ చేశానని అన్నాడు.
తన మోకాళ్ళ మీద నిలబడి మరీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశానని అన్నాడు. తన స్కూలింగ్ లో అలా ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదని, ఆ తర్వాత చాలా స్మార్ట్ అండ్ మెచ్యూర్డ్ అని నవ్వుతూ ఆన్సర్ చేశాడు. ఆ తర్వాత మరో అమ్మాయి అఖిల్ డైట్ గురించి అడిగితే.. తాను స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తింటానని, ఎవరూ నమ్మరని అంటాడు. ఇలా ఫన్నీ ఇంటర్వ్యూలో అఖిల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం పాల్గొన్నాడు. ఈ సినిమాని అక్టోబర్ 15న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…