Shilpa Chowdary : గత కొద్ది రోజుల నుంచి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించి కోట్ల కొద్దీ డబ్బును మాయ చేసిన శిల్ప చౌదరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ సమయంలోనే ఈమె మాయలో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పడి కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఈమె మాయలో పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.
తాజాగా శిల్పా చౌదరి మాయలో ఒక టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కుటుంబం కూడా పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో విలన్ పాత్రలలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాలలో అతని పేరు పెద్ద ఎత్తున వినబడుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న అతని కుటుంబ సభ్యులు కూడా ఈమె మాయలో పడి ఏకంగా రూ.కోట్లలో డబ్బు నష్టపోయారని తెలుస్తోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు, ఓ న్యాయమూర్తి కుటుంబం కూడా శిల్పా చౌదరికి కోట్లల్లో డబ్బులు ఇచ్చి పూర్తిగా మోసపోయారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం సంచలనంగా మారుతోంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…