SVPNPA Data Entry Operators Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఈరోజు మేము ఒక భారీ నోటిఫికేషన్ గురించి వివరాలని పొందపరిచాము. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి వయస్సు 18 నుండి 64 ఏళ్ల మధ్య ఉండాలి. వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులని బట్టి 35 వేల నుండి 48 వేల వరకు జీతంగా ఇస్తారు. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించక్కర్లేదు. డేటా ఎంట్రీ పోస్టులకి మాథ్స్, సైన్స్ తో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎమ్మెస్ ఆఫీస్ వంటి ప్రముఖ ఆఫీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం మొదలైనవి కచ్చితంగా ఉండాలి. వివిధ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలను మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు. అలాగే పోస్ట్ కి కావాల్సిన విద్యార్హత వివరాలను కూడా మీరు పోస్టు నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేయబోతున్నారు. అధికారిక వెబ్సైట్ లింక్ కింద ఉంది. అక్కడ మీరు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.svpnpa.gov.in/index.php/vacancies/2224-notice-inviting-applications-for-filling-two-posts-of-data-entry-operators-and-one-post-of-junior-projectionist-purely-on-outsourcing-basis
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…