మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే ఇదే మీకు గుడ్ న్యూస్. తెలుగు వాళ్ళ కోసం ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వదలకుండా మేము మీకోసం తీసుకు వస్తున్నాము. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ప్రతిపదికన అండ్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది అర్హతలు ఉండాలి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి, ఉద్యోగాన్ని ఇస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ అండ్ కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వయసు విషయానికి వస్తే ఖచ్చితంగా 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో వయోసడలింపు ఉంటుంది. ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ కి, మూడు సంవత్సరాలు శారీరక వికలాంగులకు, 10 సంవత్సరాలు మినహాయింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే.. జీతం కింద 12 వేల నుండి 54 వేల వరకు ఇస్తారు. సొంత గ్రామంలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. దరఖాస్తు ఫీజు కింద 300 రూపాయలు చెల్లించాలి.
ఇక అర్హత వివరాల్లోకి వెళితే.. టెన్త్, ఇంటర్, ఐటిఐ లేదా డిగ్రీ, డిప్లమో, ఎంఎస్సీ, ఎంబిబిఎస్ పూర్తి చేసిన వాళ్లు, పోస్టులను బట్టి అప్లై చేసుకోవాలి. పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి చూసుకోండి. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఇలా పలు పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఇస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాల కోసం కింది వెబ్సైట్ మీద క్లిక్ చేయండి.
https://cdn.s3waas.gov.in/s333e75ff09dd601bbe69f351039152189/uploads/2023/09/2023092544.pdf
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…