ESI Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈరోజు మేము ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ని మీకోసం తీసుకోవచ్చాము. పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డయాగ్నొస్టిక్ సెంటర్లలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పోస్టులు ఉన్నాయి. నెలకి రూ.58,850 వరకు జీతం ఇస్తారు. అర్హులైన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలను చూడండి.
బహుళ జోన్ 1, జోన్ 2 నుండి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పోస్ట్ లేదా వ్యక్తిగతంగా సబ్మిట్ చేయవచ్చు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా ఎంపిక చేయబోతున్నారు. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. 18 నుండి 44 సంవత్సరాల వయసులోపు ఉన్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఐదేళ్లు వయో సడలింపు ఉంది. మాజీ సైనికులకి మూడు సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే జీతం కింద నెలకి రూ.31,000 నుండి 58,000 వరకు చెల్లిస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి ఎంబిబిఎస్ ఉండాలి. అలాగే ఇతర అర్హతలు కూడా ఉండాలి. నోటిఫికేషన్ లో మీరు పూర్తి వివరాలను చూసుకోవచ్చు.
ఇక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల విషయానికి వస్తే పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకి గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫార్మసీలో డిప్లమా లేదంటే దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. సెప్టెంబర్ 25 లోగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టులను ఇస్తారు. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కింద లింక్ పై క్లిక్ చేసి తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
https://nizamabad.telangana.gov.in/
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…