భూమిపై అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. కానీ కొందరికి కష్టాలు, కన్నీళ్లు నిత్యం పలకరిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో వారు ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. ఆ బాలుడు కూడా సరిగ్గా ఇలాగే చేస్తున్నాడు.
అహ్మదాబా్లోని మణినగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఓ 14 ఏళ్ల బాలుడు దహీ కచోరీ అమ్ముతుండడం ఓ ఫుడ్ బ్లాగర్ కంట పడింది. దోయాష్ పత్రబె అనే ఫుడ్ బ్లాగర్ ఆ బాలుడి వద్ద దహీ కచోరీ కొని తిన్నాడు. తరువాత ఆ బాలుడి గురించి ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఆ బాలుడు కుటుంబాన్ని పోషించడం కోసం అలా రోడ్డు పక్కన ఆహారం అమ్ముతున్నాడని, అతనికి దాతలు సహాయం చేయాలని దోయాష్ పోస్ట్ పెట్టాడు. దీంతో చాలా మంది పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ బాలుడికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఓ దశలో ఆ బాలుడు తన దీనగాథ చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే.. ఆ బాలున్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తుండడం విశేషం. ఆ బాలుడికి చెందిన ఈ వార్త అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…