Walnuts Health Benefits : ఆరోగ్యానికి వాల్నట్స్ ఎంతో మేలు చేస్తాయి. వాల్నట్స్ ని తీసుకోవడం వలన, అనేక లాభాలను పొందవచ్చు. రాత్రంతా వాల్నట్స్ ని నానబెట్టేసి, ఉదయాన్నే తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. వాల్నట్స్ ని తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలను పొంది, అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వాల్నట్స్ ని రాత్రంతా నానబెట్టుకుని వాటిని తీసుకోవడం వలన, ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి అవసరమైన ఖనిజాలని అందిస్తుంది. మెగ్నీషియం, మాంగనీస్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని వాల్నట్స్ మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ ని రాత్రిపూట నానబెట్టి తీసుకుంటే, ఆరోగ్యకరమైన కొవ్వులు పెరుగుతాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వాల్నట్స్ ని తీసుకోవడం వలన, జీర్ణక్రియ, పేగు సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, నానబెట్టుకుని తీసుకోండి. అప్పుడు ఈజీగా జీర్ణం అవుతుంది. వాల్నట్స్ ని నానబెట్టడం వలన, ఆకృతి మృదువుగా మారుతుంది. నమలడానికి కూడా ఈజీగా ఉంటుంది.
దంత సమస్యలు ఉన్నవాళ్లు, నానబెట్టుకుని తీసుకోవడం మంచిది. వాల్నట్స్ వలన ఇలా అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి వాల్నట్స్ ని రాత్రంతా నానబెట్టేసుకుని, ఉదయాన్నే తీసుకోండి. పోషకాలు అందడమే కాకుండా, అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలా సమస్యలు తగ్గుతాయి కూడా.
వాల్నట్స్ తో పాటుగా, మీరు ఇతర డ్రై ఫ్రూట్స్ ని కూడా నానబెట్టుకుని తీసుకోవచ్చు. బాదం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదం లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు బాగా పొందవచ్చు. అనేక రకాల పోషకాలు డ్రైఫ్రూట్స్ లో దాగి ఉంటాయి. కాబట్టి, రెగ్యులర్ గా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం మంచిది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…