Fish : చాలామంది చేపలని తరచూ తింటూ ఉంటారు. చేపల్ని తీసుకుంటే ఏం జరుగుతుంది..? చేపలు తింటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..?, ఎటువంటి నష్టాలు కలుగుతాయి.. అనే విషయాలను తెలుసుకుందాం. చేపలని ఎక్కువగా తీసుకోవడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. చేపలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మెరుగైన ధమనుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉంటాయి.
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తాయి చేపలు. చేపలను తీసుకోవడం వలన కండరాలు బలపడతాయి. హైడ్రేట్ అయ్యేలా చూస్తాయి. ఎముకలకు కూడా చేపలు సహాయం చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్ డి ని కూడా చేపల ద్వారా పొందవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, మాంసం ఇటువంటివన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం చేపలును తినమని డైటీషియన్లు చెబుతుంటారు. స్థూలకాయం, కొవ్వును కరిగించుకోవడానికి చూసే వాళ్ళు రోజువారి ఆహారంలో చేపలని తీసుకుంటే మంచిది. చేపలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం, కొలెస్ట్రాల్, ఆస్తమా, కంటి సమస్యలు కూడా చేపలని తీసుకుంటే తగ్గుతాయి. చేపలను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలలో ఉంటాయి. అలాగే గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి కూడా చేపలు సహాయం చేస్తాయి. చేపలని తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఊపిరితిత్తుల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆస్తమాతో బాధపడే వాళ్ళు సాల్మన్, ట్యూనా చేపలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చేపలను తీసుకుంటే నిద్రలేమి సమస్యల నుండి కూడా దూరంగా ఉండొచ్చు. చేపలను తినడం వలన వెంటనే ఎనర్జీ లభిస్తుంది. చేపలని మీరు తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు కలగవు. మానసిక ఆరోగ్యానికి కూడా చేపలు బాగా ఉపయోగపడతాయి. చేపలు తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. ఎముకలు బలపడతాయి. ఇలా చేపలతో ఇన్ని లాభాలని మనం పొందవచ్చు.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…