Papaya : బొప్పాయి పండ్లు మనకు మార్కెట్లో ఏ సీజన్లో అయినా లభిస్తాయి. వీటి రుచి తీపి, పులుపు కలబోతగా ఉంటుంది. కొన్ని సార్లు బాగా పండిన బొప్పాయి పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. అయితే వీటిని ఎవరైనా తినవచ్చు. బొప్పాయి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లివర్ సమస్యలతో బాధపడేవారు తరచూ బొప్పాయి పండ్లను తినడం వల్ల ఫలితం ఉంటుంది. లివర్లో ఉండే చెడు, విష పదార్థాలు బయటకుపోయి లివర్ శుభ్రంగా మారుతుంది.
2. మలబద్దక సమస్య ఉన్నవారు బొప్పాయి పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది.
3. బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
4. బొప్పాయి పండ్లలో విటమిన్ బి1, బి2, నియాసిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల నీరసం అధికంగా ఉండేవారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు.
5. మూత్ర సమస్యలు ఉన్నవారు రోజూ బొప్పాయి పండ్లను తింటే మూత్రాశయం శుద్ధి అవుతుంది. మూత్రం ధారాళంగా వస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…