Raisins Soaked In Water : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని చూస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలా రకాల ఆహార పదార్థాలు మనకి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చూస్తుంది ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాలని దెబ్బ తినకుండా, నల్ల ద్రాక్ష కాపాడుతుంది. క్యాన్సర్ తో పాటుగా, ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉంచుతుంది. చాలామంది, ఎండుద్రాక్ష ని ఇష్టంగా తింటారు. ఎండుద్రాక్ష రుచి తియ్యగా ఉంటుంది. కాబట్టి, ఎవరైనా సరే ఇష్టపడి తింటూ ఉంటారు.
రాత్రి అంతా ఎండు ద్రాక్షని నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే వాటిని తీసుకుంటే అనేక ఉపయోగాలు ఉంటాయి. ఎండు ద్రాక్షతో రక్తము శుద్ధి అవ్వడమే కాకుండా, అధిక రక్తపోటు సమస్య నుండి కూడా బయటపడొచ్చు. సహజ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది ఎండుద్రాక్ష. శరీరాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఐరన్ తో పాటుగా, మినరల్స్ వంటివి కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. మధుమేహం కూడా ఎండు ద్రాక్షతో కంట్రోల్ లో ఉంటుంది.
ఎండుద్రాక్షను తీసుకోవడం వలన, టాక్సిన్స్, వ్యర్ధాలు, మలినాలు బయటకి ఈజీగా వెళ్ళిపోతాయి. ఎండుద్రాక్షలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో సమస్యలు తగ్గుతాయి. పొటాషియం కూడా వీటిలో ఎక్కువ ఉంటుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు, పొటాషియం అధికంగా ఉండే, ఆహారాలు తీసుకోవాలి. వీటిలో, పొటాషియంతో పాటుగా కాల్షియం కూడా ఉంటుంది.
ఎముకల్ని బలోపేతం చేస్తుంది. క్యాల్షియం లోపం వలన వచ్చే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. దంతాలని కూడా బలోపేతం చేస్తుంది. క్రమం తప్పకుండా, ఎండు ద్రాక్షలు తీసుకుంటే, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఎందుకు ద్రాక్షలను తీసుకుంటే, కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తాయి. మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. కనుక రెగ్యులర్ గా, మహిళలు ఎండుద్రాక్షను తీసుకోవడం మంచిదే. హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…