Oil In Belly Button : చాలామంది బొడ్డు లో నూనె ని వేస్తూ ఉంటారు బొడ్డులో నూనె వేయడం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? ఎందుకు అలా బొడ్డులో నూనె వేస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.. బొడ్డులో నూనె వేస్తే పురుషుల శరీరంలో శుక్రకణాల పెరుగుదల ఉంటుంది అలానే రక్షణ ఉంటుంది దీనితో పాటుగా ఎన్నో లాభాలని పొందొచ్చు. ఆవనూనె ని కనుక బొడ్డు మీద రాస్తే మొటిమలు మచ్చలు వంటివి తొలగిపోతాయి. ఏదైనా నూనె ని బొడ్డులో వేస్తే కళ్ళు మంట, దురద, పొడిబారి పోవడం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.
అలానే బొడ్డులో నూనె వేయడం వలన పగిలిన పెదవులు ఎంతో మృదువుగా తయారవుతాయి. గులాబీ రంగులోకి పెదవులు వచ్చేస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా వాపు కనుక ఉన్నట్లయితే బొడ్డులో నూనె వేయడం వలన ఆ సమస్య తొలగిపోతుంది. మోకాళ్ళ నొప్పి తో బాధపడే వాళ్ళు నాభి పై ఆవనూనె రాస్తే మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ బలపడాలంటే కూడా బొడ్డుపై నూనె రాయడం మంచిది.
అలా చేస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు కడుపు నొప్పి కూడా పూర్తిగా తొలగిపోతుంది. బొడ్డులో నూనె రాయడం వలన అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్, వికారం, డయేరియా వంటి సమస్యలు కూడా ఉండవు. వేప నూనె ని కనుక బొడ్డులో వేస్తే మొటిమలు సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. ముఖం మీద అప్పుడప్పుడు మరకలు మచ్చలు వంటివి కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు బొడ్డులో నూనె వేస్తే మంచిది.
ముఖ్యంగా వేప నూనెను వేస్తే ఎంతో మేలు కలుగుతుంది. బొడ్డులో నూనె వేస్తే సంతాన ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది. కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ ని కానీ బొడ్డులో వేస్తే స్త్రీల హార్మోన్ల సమతుల్యం అవుతాయి గర్భం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. బొట్టులో నూనె వేస్తే మనసుకి ప్రశాంతత ఉంటుంది. శరీర చక్రం నాభి నుండే మొదలవుతుంది అందుకే బ్యాలెన్స్ గా ఉండడానికి నూనెను వేస్తారు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…