Nutrients For Brain : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే మనం ఏ పని చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కచ్చితంగా మన మెదడు బాగా పని చేయాలి. మెదడు బాగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెదడు ఆరోగ్యం బాగుండడానికి ఎటువంటి పోషకాలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మెదడు ఆరోగ్యం కోసం ఈ పోషకాలను కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి.
అప్పుడే మెదడు పని తీరు బాగుంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనా విధానం మారుతుంది. మెదడు అభివృద్ధికి కచ్చితంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుండే ఆహార పదార్దాలని తీసుకోవాలి. ఐరన్ ని కూడా కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. మెదడు పనితీరుపై ఐరన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు బాగా పనిచేయడానికి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండడానికి విటమిన్ బి12 కూడా అవసరం.
విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మూడ్ కూడా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి అవసరం. అలాగే మెదడు పనితీరుపై కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. కాబట్టి విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి తో డిమెన్షియా రిస్క్ కూడా ఉండదు. మెదడు ఆరోగ్యానికి జింక్ కూడా అవసరం.
అలాగే విటమిన్ ఇ కూడా మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ ఇ ఉండే ఆహార పదార్థాలని కూడా తీసుకోండి. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మెగ్నీషియం కూడా రోజు డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి. మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉంటే మైగ్రేన్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటాయి. మెదడు పని తీరుకి క్యాల్షియం కూడా అవసరం. విటమిన్ కె, సెలీనియం కూడా మెదడు ఆరోగ్యానికి అవసరమే. ఈ పోషక పదార్థాలని కనుక మీరు రోజు వారి ఆహారంలో తీసుకున్నట్లయితే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…