Foods For Kidneys : చాలామంది ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, బీపీలతోపాటు కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ పండ్లను తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. మరి కిడ్నీ సమస్యలు ఉంటే ఎటువంటి పండ్లను తీసుకోవచ్చు..?, ఎలాంటి ప్రయోజనాలు వాటి వల్ల పొందొచ్చు.. అనేది చూద్దాం.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం పాటించే జీవన విధానం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఆపిల్ పండ్లు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆపిల్స్ లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, మలబద్దకం వంటి బాధలు ఉండవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతోపాటు, ఫైబర్ కూడా ఆపిల్స్ లో ఉంటాయి. కిడ్నీ పనితీరుపై ఆపిల్ ఎంతగానో ప్రభావం చూపిస్తుంది.
క్రాన్ బెర్రీస్ కూడా కిడ్నీ పేషెంట్లకి ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు క్రాన్ బెర్రీస్ తీసుకుంటే కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్ ను కూడా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు తీసుకోవడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రాస్ప్ బెర్రీస్ లో చూసుకున్నట్లయితే మాంగనీస్, విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, విటమిన్ బి కూడా ఉంటాయి.
ఈ బెర్రీస్ ని తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాతే స్ట్రాబెర్రీస్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు స్ట్రాబెరీస్ తీసుకోవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, మాంగనీస్ కూడా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకోవడం మంచిది. అప్పుడు కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే దానిమ్మ పండ్లను రోజూ తీసుకుంటున్నా కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…